Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోలేదు.. సైనా, అక్షయ్‌కు మావోల కౌంటర్

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బా

Webdunia
సోమవారం, 29 మే 2017 (18:02 IST)
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం ప్రకటించాడు. అలాగే  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. రూ.50వేల చొప్పున సాయం అందిస్తానని తన 27వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే సైనా, అక్షయ్ ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం పట్ల మావోయిస్టులు మండిపడ్డారు. 
 
అంతేగాకుండా మావో దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ కుటుంబాలకు సైనా-అక్షయ్ ఆర్థిక సాయం చేయడంపై మావో కౌంటర్ ఇచ్చారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని మావోలు హితవు పలికారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోవట్లేదని.. వాళ్లు రెబల్స్ చేతిలో వారు హతమైనారనే విషయాన్ని సెలెబ్రిటీలు గుర్తు పెట్టుకోవాలని మావోలు సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments