Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి... 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదు: సిద్ధూ

పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (10:43 IST)
పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పంజాబ్‌లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో కాలం చెల్లినవి 100 ఉంటే, సమర్థవంతమైనవి కేవలం 50 అని చెప్పారు. 
 
ప్రస్తుతం పిజ్జాను ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూటిగా సూచించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments