Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి... 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదు: సిద్ధూ

పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (10:43 IST)
పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పంజాబ్‌లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో కాలం చెల్లినవి 100 ఉంటే, సమర్థవంతమైనవి కేవలం 50 అని చెప్పారు. 
 
ప్రస్తుతం పిజ్జాను ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూటిగా సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments