Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వరకు ఆర్థిక మాంద్యంపై దేశవ్యాప్త నిరసనలు

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:23 IST)
దేశంలో ఆసాధారణ ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నారు. 
 
రాష్ట్రంలోనూ ప్రధాన కేంద్రాల్లో గురువారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలను చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తెలిపారు. నెల్లూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఈ ఆందోళనల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 
 
ఈ నెల 13న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇదే నెల 16న వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16 వరకూ వారం రోజుల పాటు వామపక్షాలు చేపట్టనున్న ఆందోళనలకు ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించి జయప్రదం చేయాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ సమావేశాల్లో సిపిఎం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments