Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా - రాహుల్‌కు ఐటీ నోటీసులు.. రాజకీయ కక్షతోనా..?

Webdunia
బుధవారం, 9 జులై 2014 (16:22 IST)
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆదాయపు పన్ను శాఖ కాగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై సోనియా సోమవారం స్పదించారు. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సోనియాతప్పుబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ శాఖ తనకు నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 
 
ఇలాంటి చర్యలతో తాము త్వరగా పుంజుకునే అవకాశం ఉందని, తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలతో తమను ఎవరూ భయపెట్టలేరని, ఇలాంటి చర్యలకు బెదరబోమని ఆమె స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ఆధారంగా పోయిన నెలలో ఇదే కేసులో సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ స్థానిక కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఆడియన్స్ థియేటర్స్ కి రారనే భయం లేదు : నిర్మాత దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

Show comments