Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ ఎన్నికలు: మోడీకి సీఎం కౌంటర్ అటాక్.. దొంగల పార్టీ అంటూ..

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (12:08 IST)
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. అధికారం నుంచి దొంగలను తరిమికొట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ధీటుగా స్పందించారు. బీజేపీ ఓ దొంగల పార్టీ అని విమర్శించారు. 
 
పకూర్, మహశ్ పూర్ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో మాట్లాడిన సందర్భంగా సొరెన్ బీజేపీని దుయ్యబట్టారు. వారి కన్నా జార్ఖండ్‌లోని ఖనిజ లవణ నిక్షేపాలపై పడిందని ఆరోపించారు. రాష్ట్రం వెలుపలి వ్యక్తులకు వాటిని అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు.
 
పనిలో పనిగా సొరేన్ కాంగ్రెస్ పైనా ఆయన బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ గిరిజనులను మోసం చేసిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవకాశవాద పార్టీలని విమర్శించారు. అందుకే, రాష్ట్రాభివృద్ధి కోసం జేఎంఎంకు మద్దతివ్వాలని సొరెన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments