Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనం కాదుకదా.. ఓ కుందేలును పట్టుకోలేదు : శరద్ యాదవ్

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:09 IST)
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత శరద్ యాదవ్ తనదైనశైలిలో కామెంట్స్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తామన్న కేంద్రం ఆ పని ఎన్నటికీ చేయలేదని జోస్యం చెపుతున్నారు. 
 
నల్లధనాన్ని భారత్ తీసుకురావడం తమ స్వప్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు చెప్పుకుంటోందని, కనీసం ఓ కుందేలును కూడా విదేశాల నుంచి దేశంలోకి తీసుకురాలేరని వ్యాఖ్యానించారు. 627 మందితో కూడిన నల్ల కుబేరుల జాబితాను కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో, అర్థంలేని చర్చ నడుస్తోందని మండిపడ్డారు. నల్లధనం దేశంలోకి వచ్చే అవకాశమే లేదని తాను భావిస్తున్నానని శరద్ యాదవ్ తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments