Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనది : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (19:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు. తనకు వ్యక్తిగతంగా హాని జరిగినా సరే తమ మధ్య బంధం మాత్రం చెక్కుచెదరదన్నారు. 
 
గత సంవత్సరంన్నర నుంచి తమ మధ్య మా ఇద్దరి మధ్య సంబంధం మరింతగా పెరిగిందేకానీ, ఏమాత్రం తగ్గలేదన్నారు. కాగా, కేంద్ర కేబినెట్ పై మోడీ చూపుతున్న ప్రాధాన్యం చాలా సాధారణమైందని, కావాలనేమి చేయడం లేదని స్పష్టం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments