Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో పెరిగిపోతున్న మీజిల్స్ - ఒకే రోజు కొత్తగా 13 కేసులు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (13:59 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తట్టు (మీజిల్స్)వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుంది. మంగళవారం 20 మందికి ఈ వ్యాధి సోకగా, కొత్తగా మరో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకరమైన వైరస్ వల్ల ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయినట్టు బృహైన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. 
 
బుధవారం ఒక్క రోజే నగర వ్యాప్తంగా ఏకంగా 30 మంది మీజిల్స్ లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చేరినట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే, 22 మంది కోలుకున్నారని వెల్లడించింది. 
 
మురో 156 మందిలో జ్వరం, దుద్దర్లు వంటి లక్షణాలు గుర్తించినట్టు వెల్లడించింది. గత 24 గంటల్లో నగర వ్యాప్తంగా 3.04 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించినట్టు తెలిపింది. ఈ సర్వేలో నగర వ్యాప్తంగా ఏకంగా 3,534 మీజిల్స్ కేసులను 22 ప్రాంతాల్లో గుర్తించినట్టు తెలిపారు. 
 
మీజిల్స్ వ్యాధి గ్రస్తుల కోసం ప్రభుత్వ దావఖానాల్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ వైరస్ బారినపడుతున్న వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా 370 పడకలను కేటాయించినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments