Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో పెరిగిపోతున్న మీజిల్స్ - ఒకే రోజు కొత్తగా 13 కేసులు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (13:59 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తట్టు (మీజిల్స్)వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుంది. మంగళవారం 20 మందికి ఈ వ్యాధి సోకగా, కొత్తగా మరో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకరమైన వైరస్ వల్ల ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయినట్టు బృహైన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. 
 
బుధవారం ఒక్క రోజే నగర వ్యాప్తంగా ఏకంగా 30 మంది మీజిల్స్ లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చేరినట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే, 22 మంది కోలుకున్నారని వెల్లడించింది. 
 
మురో 156 మందిలో జ్వరం, దుద్దర్లు వంటి లక్షణాలు గుర్తించినట్టు వెల్లడించింది. గత 24 గంటల్లో నగర వ్యాప్తంగా 3.04 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించినట్టు తెలిపింది. ఈ సర్వేలో నగర వ్యాప్తంగా ఏకంగా 3,534 మీజిల్స్ కేసులను 22 ప్రాంతాల్లో గుర్తించినట్టు తెలిపారు. 
 
మీజిల్స్ వ్యాధి గ్రస్తుల కోసం ప్రభుత్వ దావఖానాల్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ వైరస్ బారినపడుతున్న వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా 370 పడకలను కేటాయించినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments