Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరునెలల పాపతో పాటు 17 మంది మృతి!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (14:54 IST)
ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్న భారీ రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వేగంగా దూసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేలో నిలుచుని పంక్చర్ అయిన ఇనోవా కారుకు డ్రైవర్ టైర్ మారుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. లగ్జరీ బస్సు సతారా నుంచి వస్తుండగా నిలుచున్న ఇనోవా కారును ఢీకొనడంతో పాటు 20 అడుగుల కిందకు పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరునెలల పాపతో పాటు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments