Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలతో రాసలీలలు... స్కూలు వ్యవస్థాపకుడే కీచకుడైన వేళ

ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. మ

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (09:03 IST)
ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. ముంబైలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైలోని ప్రముఖ వెస్ట్రన్ సుబుర్బ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న ఓ కామాంధుడు ఓ మహిళా ఉపాధ్యాయురాలితోపాటు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ ట్రస్టీ 12వతరగతి చదువుతున్న ఓ అమ్మాయితో కలిసి యూరప్ దేశ పర్యటనకు వెళ్లాడు. ఇలా పలువురు బాలికలపై ట్రస్టీనే అత్యాచారాలకు పాల్పడ్డాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. 
 
ట్రస్టీపై రేప్ కేసు నమోదైన నేపథ్యంలో అమ్మాయి యూరప్ పర్యటన నుంచి తిరిగివచ్చినా ట్రస్టీ రాలేదు. దీంతో అత్యాచారం కేసుల్లో నిందితుడిని యూరప్ నుంచి ముంబైకు రప్పించేందుకు బాలల హక్కుల కమిషన్ యత్నాలు ఆరంభించింది. మొత్తంమీద పాఠశాలలో పలువురు టీచర్లతోపాటు విద్యార్థినులపై పాఠశాల వ్యవస్థాపకుడే అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments