Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో... అమ్మ.. ? నన్ను కూడా చంపేసేదేమో... ! పోలీసు విచారణలో షీనా సోదరుడు,

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (09:08 IST)
షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి కుమారుడు మిఖైల్ బోరాను విచారించిన పోలీసులకు దిమ్మతిరిగి మైండు బ్లాంకు అయ్యింది. తన సోదరిని హత్య చేసిన తల్లి.. తరువాత తనను కూడా చంపేసేదేమోనని  మిఖైల్ బోరా గువాహటిలో సందేహం వ్యక్తం చేశారు. తన అమ్మ ఎంత శక్తిమంతురాలో కూడా చెప్పారు. పోలీసులు ముంబైకి పిలిస్తే ఈ కేసులో వారికి పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. 
 
కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను సమర్పిస్తానన్నాడు. అమ్మ చాలా శక్తిమంతురాలు.. తాను ఏమైనా చేయగలదు అని అన్నాడు. తన పాన్ కార్డ్ను, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని తల్లి తనను అడిగిందని. అయితే తాను ఇవ్వకుండా నిరాకరించానన్నాడు. ఆ తరువాత ముంబై నుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి మిఖైల్‌ను అతని ఇంట్లోనే గంటపాటు విచారించారు. 
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  కోల్‌కతాలో నిందితురాలు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు గురువారం రోజంతా విచారించారు.
 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments