Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనాబోరా హత్య కేసు : దర్యాప్తు అధికారి భార్య దారుణ హత్య

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న అధికారి భార్య దారుణ హత్యకు గురైంది. కార్పొరేట్ మర్డర్‌గా భావిస్తున్న షీనా బోరా కేసును విచారిస్తున్న ముంబై పోలీసు ప్రత్యేక బృందంలో ఉన్న అధిక

Webdunia
బుధవారం, 24 మే 2017 (11:27 IST)
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న అధికారి భార్య దారుణ హత్యకు గురైంది. కార్పొరేట్ మర్డర్‌గా భావిస్తున్న షీనా బోరా కేసును విచారిస్తున్న ముంబై పోలీసు ప్రత్యేక బృందంలో ఉన్న అధికారుల్లో ధ్యానేశ్వర్ గనోరె ఒకరు. తాజాగా ఆయన భార్య దీపాలి గనోరె మంగళవారం రాత్రి ముంబైలోని శాంతాక్రజ్‌లో దారుణ హత్యకు గురైంది. 
 
ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం... ఆమె మృతదేహం పక్కన కత్తి కనిపించడంతో... ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి తలుపు తట్టగా భార్య తలుపు తీయలేదు. ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో, ఆయనకు అనుమానం వచ్చింది. 
 
ఎలాగోలా తలుపు తెరిచి, లోపలకు వెళ్లిన ఆయనకు... నేలపై రక్తపు మడుగులో పడిఉన్న భార్య కనిపించింది. దీంతో, వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, వారి కుమారుడి ఆచూకీ కూడా ఇంతవరకు తెలియరాలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని పోలీసులు తెలిపారు. ఆమెను హత్య చేసి... కుమారుడిని కిడ్నాప్ చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments