Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి తీర్చుకునేందుకు చోరీ.. చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్

Webdunia
సోమవారం, 22 మే 2017 (09:29 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్టుకోలేక తినుబండారాలను తిన్న పాపానికి షాపు యజమాని అవమానకరంగా.. అమానుషంగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు.   
   
ఎనిమిది, తొమ్మిదేళ్ల సంవత్సరాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగలించారు. దీన్ని గమనించిన పఠాన్‌, అతని ఇద్దరు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20)  వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. ఆపై అరగుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండ వేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత అమానుష చర్య జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
అయితే ఈ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments