Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా రోడ్లు .. సారీ చెబుతూ వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:33 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒకటైన గ్వాలియర్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర మంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ వ్యక్తి పాదాలు కూడా కడిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌లో రోడ్ల దుస్థితిని స్వయంగా కళ్లారా చూసిన ఆ రాష్ట్ర ఇంధన శాఖామంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఓవ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "రోడ్డు దుస్థతికి నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను" అని ప్రధుమన్ సింగ్ తోమర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments