Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీట్రాప్ మాయలో రాజకీయ నేతలు... రూ.లక్షలు దోచుకున్న మహిళలు

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (14:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు కిలేడీలుగా మారిపోయారు. హనీట్రాప్ పేరుతో పలువురు రాజకీయ నేతలను వలలో వేసుకున్నారు. ఆ తర్వాత వారిని బెదిరిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించారు. 
 
భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. వీరు హనీ కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేశారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలను గుంజుకున్నారు. 
 
ఈ ముఠా బాధితుల్లో కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో నిఘా వేసిన పోలీసులు... ఈ హనీట్రాప్ ముఠాను అరెస్టు చేసారు. ఈ ముఠా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం