Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీట్రాప్ మాయలో రాజకీయ నేతలు... రూ.లక్షలు దోచుకున్న మహిళలు

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (14:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు కిలేడీలుగా మారిపోయారు. హనీట్రాప్ పేరుతో పలువురు రాజకీయ నేతలను వలలో వేసుకున్నారు. ఆ తర్వాత వారిని బెదిరిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించారు. 
 
భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. వీరు హనీ కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేశారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలను గుంజుకున్నారు. 
 
ఈ ముఠా బాధితుల్లో కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో నిఘా వేసిన పోలీసులు... ఈ హనీట్రాప్ ముఠాను అరెస్టు చేసారు. ఈ ముఠా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం