Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శ్రీరామరక్ష.. అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష... మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచన

మహిళల రక్షణకు పెద్దపీట వేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టా

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (11:46 IST)
మహిళల రక్షణకు పెద్దపీట వేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. 
 
బాలికల వసతి గృహాల వద్ద పోలీసుల నిఘా పెంచుతామని, వారి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోమియోల భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి ప్రత్యేక యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల భరతం పడుతుండగా పలు రాష్ట్రాలు కూడా యూపీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments