Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఎఫెక్టు : మెట్రోలో కోతుల ప్రయాణం

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (13:29 IST)
లాక్డౌన్ కారణంగా అనేక మూగ జీవులు ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఇక కోతుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ రోజుల్లోనే ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఓ కోతి మెట్రోరైలులో ప్రయాణించింది. ఇది ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో చోటుచేసుకుంది. 
 
రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించింది. మొదట అటూ ఇటూ కలిగియ దిరిగిన వానరం తర్వాత ఓ ప్రయాణికుడి వద్ద సీటుపై కూర్చుంది. ట్రైన్‌ వెళ్తుండగా అద్దాల్లోంచి పరిసరాలను గమనిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అయితే, మెట్రో రైలులో కోతి ప్రయాణించిన విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇంతకుముందు సైతం ఢిల్లీలో ఒకసారి మెట్రోలో కోతి ప్రయాణించింది. మ‌నుషుల‌కు హాని చేస్తే ప‌రిస్థితి ఏంట‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments