Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంబేలెత్తిస్తున్న మంకీ ఫీవర్: కర్నాటకలో తొలికేసు నమోదు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:50 IST)
కర్నాటకను ఒకవైపు కరోనావైరస్ కుదిపేస్తుంటే మరోవైపు కొత్తగా మంకీ ఫీవర్ ఎటాక్ చేస్తోంది. కర్ణాటక తీర్థహళ్లిలోని కుడిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీఫీవర్)తో ఆసుపత్రిలో చేరింది. రోగి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

 
ఆ తర్వాత ఆమె రక్త నమూనా సేకరించి పరీక్షించగా మంకీ ఫీవర్ అని తేలింది. ఈ వైరస్ కోతుల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెపుతున్నారు. మరి ఈ ఫీవర్ మరి ఇంకెంతమందికి వ్యాపించిందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments