Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కోవిడ్ మాత్రలు - రూ.1,399 మాత్రమే...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:13 IST)
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత ఊరటనిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇకపై దగ్గు, జలుబు, జ్వారానికి మెడికల్ షాపుల్లో మాత్రలను కొనుగోలు చేసినట్టుగానే కోవిడ్ మాత్రలను కూడా కొనుగోలు చేయొచ్చు. 
 
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుఫిరవిర్ మాత్రలు ఇపుడు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 'మోలు లైఫ్ (200 ఎంజీ) పేరుతో వచ్చిన ఈ మాత్రలు మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సివుంటుంది. ధర రూ.1,399 మాత్రమే. 
 
ఒక్క అట్టపెట్టెలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క పూటకు 800 ఎంజీ డోసు కలిగిన మాత్రలను మింగాల్సివుంటుంది. అయితే, ఈ మాత్రలను వైద్యుల సిఫార్సుతోనే వాడాల్సివుంటుంది. 
 
కరోనాకు మాత్రలు అందుబాటులోకి రావడం మన దేశంలో మాత్రం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను భారత ఫార్మా కంపెనీలు అయిన హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 పార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments