Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోడీ ఫొటోలా?: ప్రియాంక గాంధీ

Webdunia
గురువారం, 27 మే 2021 (12:01 IST)
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోదీ తన సొంత ప్రతిష్ట కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్రా విమర్శలు చేశారు.

వ్యాక్సినేషన్ అనేది ప్రజల ప్రాణాలను కాపాడే ఓ సాధనమని, దానిని ఆ కోణంలో చూడకుండా, ఆయన సొంత ఇమేజ్ కోసం ఉపయోగించుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ఆమె దుయ్యబట్టారు.

దేశంలో వ్యాక్సిన్ కొరతకు మోదీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర దేశాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు.

వ్యాక్సిన్ విషయంపై ఓ వైపు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటోను పెట్టి, మొత్తం బాధ్యతను రాష్ట్రాల పై నెట్టివేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments