Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామాలయం కాదు.. హైటెక్ రామ మ్యాజియం : కేంద్ర మంత్రి మహేశ్ శర్మ

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (15:57 IST)
అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోనే రామమందిర నిర్మాణం చేపట్టాలని వీహెచ్‌పీ, ఆర్సెస్ వంటి సంఘ్ పరవార్ సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తుంటే.. కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మ మాత్రం అయోధ్యలో రామమందిరం కాకుండా, హైటెక్ రామ మ్యూజియాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. 
 
ప్రతిపాదిత 'రామాయణ సర్క్యూట్'లో భాగంగా అయోధ్యలో మ్యూజియం నిర్మిస్తామన్నారు. అయితే, అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో దీన్ని ఏర్పాటు చేయడంలేదని, ఇదో ప్రత్యేకమైన నిర్మాణం అని తెలిపారు. వచ్చే ఏడాది దీని పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయం తరహాలో ఈ మ్యూజియం ఉంటుందని మంత్రి తెలిపారు. అంటే రామ మందిరం నిర్మించాలన్న హిందుత్వవాదుల డిమాండ్లను కొంతకాలం పక్కనబెట్టాలన్నది మోడీ సర్కారు నిర్ణయంగా తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments