Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:59 IST)
ఢిల్లీలో కోటి రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలతో ఓ మోడల్ పట్టుబట్టాడు. ఈయనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 25 యేళ్ల మోడల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ, స్నేహితురాలు కీర్తి (27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయ క్యాంపస్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments