Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:59 IST)
ఢిల్లీలో కోటి రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలతో ఓ మోడల్ పట్టుబట్టాడు. ఈయనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 25 యేళ్ల మోడల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ, స్నేహితురాలు కీర్తి (27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయ క్యాంపస్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments