Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!

మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోల

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (11:53 IST)
మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో జరిగిన జాట్ల అలర్లు, రోహ్‌తక్ ఘటన, దళిత వ్యతిరేక అల్లర్ల విషయంలో భద్రతా దళాల లోపంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలను కేంద్రం అభిప్రాయాలను కోరింది. 
 
ఇందులో భాగంగా సెల్ ఫోన్ ద్వారా తీసిన ఫోటోలు, సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ''ఎవిడెన్స్ యాక్ట్, 1872’ ప్రకారం సాక్ష్యాధారాలుగా పరిగణించాలి. క్రిమినల్ పీనల్ కోడ్/ఎవిడెన్స్ యాక్ట్‌ను ఈ మేరకు సవరించాలి'' అని ప్రతిపాదనలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణలకు ఆమోదం లభించి చట్టంలో చేర్చితే నేరస్తులు తప్పించుకునే వీలుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments