Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!

మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోల

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (11:53 IST)
మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో జరిగిన జాట్ల అలర్లు, రోహ్‌తక్ ఘటన, దళిత వ్యతిరేక అల్లర్ల విషయంలో భద్రతా దళాల లోపంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలను కేంద్రం అభిప్రాయాలను కోరింది. 
 
ఇందులో భాగంగా సెల్ ఫోన్ ద్వారా తీసిన ఫోటోలు, సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ''ఎవిడెన్స్ యాక్ట్, 1872’ ప్రకారం సాక్ష్యాధారాలుగా పరిగణించాలి. క్రిమినల్ పీనల్ కోడ్/ఎవిడెన్స్ యాక్ట్‌ను ఈ మేరకు సవరించాలి'' అని ప్రతిపాదనలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణలకు ఆమోదం లభించి చట్టంలో చేర్చితే నేరస్తులు తప్పించుకునే వీలుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments