ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందే

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (11:34 IST)
పలు సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నివాసాల నుండి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందేనని ఆదేశించారు. అసెంబ్లీలోని భోజనశాలను మూసివేయాలని, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక నుండి క్యారేజీలు తీసుకురావాల్సి వుంటుందని పేర్కొన్నారు. 
 
అలాగే తన కాన్వాయ్‌తో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించారు. అయితే అన్నాడిఎంకె నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. ఇలా వరుసగా ప్రజాహిత నిర్ణయాలతో స్టాలిన్‌ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments