Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందే

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (11:34 IST)
పలు సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నివాసాల నుండి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందేనని ఆదేశించారు. అసెంబ్లీలోని భోజనశాలను మూసివేయాలని, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక నుండి క్యారేజీలు తీసుకురావాల్సి వుంటుందని పేర్కొన్నారు. 
 
అలాగే తన కాన్వాయ్‌తో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించారు. అయితే అన్నాడిఎంకె నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. ఇలా వరుసగా ప్రజాహిత నిర్ణయాలతో స్టాలిన్‌ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments