Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:37 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. రాష్ట్రంలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టరుగా పని చేస్తున్న సస్మిత మింజ్ (35) ఈ నెల 15వ తేదీన విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, ఈ నెల 17వ తేదీన ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆమె నిరాకరించారు. పిమ్మట రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఓ జలాశయం వద్ద లభించింది. 
 
తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏకంగా ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments