Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జాతీయ సెలవు దినం... ఢిల్లీకి రానున్న కలాం పార్థివదేహం.. కేబినెట్ సమావేశం

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (06:10 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా నేడు జాతీయసెలవు దినంగా పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహంమంగళవారం ఉదయం బెథానీ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి తరలించనున్నట్లు రక్షణశాఖ పీఆర్వో అమిత్‌ మహాజన్‌ తెలిపారు. 
 
ఉదయం 5.30గంటలకు వైమానిక దళ హెలికాప్టర్‌లో గువహటికి తరలించి అక్కడి నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రాంతంలో దిల్లీకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి సంతాపంగా మంగళవారం పార్లమెంట్‌ కేబినెట్‌ సమావేశం కానున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జరిగే ఈ సమావేశంలో కలాంకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments