Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంటి బయట ఆడుకుంటుంటే..?

Webdunia
గురువారం, 15 జులై 2021 (16:58 IST)
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావట్లేదు. వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. అభంశుభం తెలియని పిల్లలకు మాయమాటలు చెప్పి వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలికకు తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
లైంగిక దాడి తర్వాత ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అతడు అంగీకరించాడు. నిందితుడికి భార్య కూడా ఉంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం