Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావివద్దకు వెళ్లిన బాలిక.. కిడ్నాప్ చేసి రేప్ చేసిన బాలుడు

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (07:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మంచినీటి కోసం బావివద్దకు వెళ్లిన బాలికను ఓ బాలుడు కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడు. ఆ ఘటనను మరో యువకుడు వీడియో కూడా తీశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలిక మంచినీటి కోసం బావివద్దకు వెళ్లింది. ఆ బాలిక ఒంటరిగా బావివద్ద కనిపించడంతో ఓ బాలుడు ఆమెను కిడ్నాప్ చేసి బావి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాం చేశాడు. ఈ పైశాచికత్వాన్ని మరో బాలుడుతో అత్యాచారం చేయించాడు.
 
ఆ కామాంధుడు చెర నుంచి తప్పించుకుని వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments