Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావివద్దకు వెళ్లిన బాలిక.. కిడ్నాప్ చేసి రేప్ చేసిన బాలుడు

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (07:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మంచినీటి కోసం బావివద్దకు వెళ్లిన బాలికను ఓ బాలుడు కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడు. ఆ ఘటనను మరో యువకుడు వీడియో కూడా తీశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలిక మంచినీటి కోసం బావివద్దకు వెళ్లింది. ఆ బాలిక ఒంటరిగా బావివద్ద కనిపించడంతో ఓ బాలుడు ఆమెను కిడ్నాప్ చేసి బావి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాం చేశాడు. ఈ పైశాచికత్వాన్ని మరో బాలుడుతో అత్యాచారం చేయించాడు.
 
ఆ కామాంధుడు చెర నుంచి తప్పించుకుని వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments