Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాలకు వేసినట్లు జనంపైకి బిస్కెట్లు వేస్తారా? మంత్రిగారూ ఏంటిది?

మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (14:29 IST)
మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్నారు. వరద బాధితులపైకి బిస్కెట్‌ పాకెట్లను మంత్రి విసిరేయడం.. జనం కూడా ఆ బిస్కెట్ల కోసం ఆరాటపడటం చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
జనంపైకి బిస్కెట్లు విసరటమే మంత్రి సంస్కారమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రిగారి మానవత్వం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రజలకు మంత్రి హెచ్‌డీ రేవణ్న క్షమాపణ చెప్పాలని కర్నాటక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
కాగా భారీవర్షాల కారణంగా కొడుగు జిల్లాతో పాటు పొరుగున ఉన్న హసన్‌, చిక్కమగళూరు జిల్లాలు సైతం అతలాకుతలమయ్యాయి. అక్కడికి వెళ్లి మంత్రి వారికి ధైర్యం చెప్పి చేరదీయాల్సిందిపోయి… వారిని శునకాలకు బిస్కెట్లు వేసినట్లు వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments