Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాలకు వేసినట్లు జనంపైకి బిస్కెట్లు వేస్తారా? మంత్రిగారూ ఏంటిది?

మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (14:29 IST)
మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్నారు. వరద బాధితులపైకి బిస్కెట్‌ పాకెట్లను మంత్రి విసిరేయడం.. జనం కూడా ఆ బిస్కెట్ల కోసం ఆరాటపడటం చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
జనంపైకి బిస్కెట్లు విసరటమే మంత్రి సంస్కారమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రిగారి మానవత్వం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రజలకు మంత్రి హెచ్‌డీ రేవణ్న క్షమాపణ చెప్పాలని కర్నాటక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
కాగా భారీవర్షాల కారణంగా కొడుగు జిల్లాతో పాటు పొరుగున ఉన్న హసన్‌, చిక్కమగళూరు జిల్లాలు సైతం అతలాకుతలమయ్యాయి. అక్కడికి వెళ్లి మంత్రి వారికి ధైర్యం చెప్పి చేరదీయాల్సిందిపోయి… వారిని శునకాలకు బిస్కెట్లు వేసినట్లు వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments