శ్మశానంలో అరటిపండ్లు.. ఏరుకున్నాం.. కొన్ని రోజులకు అదే ఆహారం

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:29 IST)
Banana
కరోనా ఎఫెక్టుతో లాక్ డౌన్ కారణంగా కార్మికులు, వలస కూలీలు, పేదల పరిస్థితి దారుణంగా మారింది. పేదలకు ఆహారం దొరకకుండా అలమటిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే యమునా నదీ తీరాన చోటుచేసుకుంది. ఆహారం లేక ఎండలో అలమటిస్తున్న వలస కూలీలకు శ్మశానంలో పడేసి అరటిపండ్లు ఆహారంగా మారాయి. 
 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడకు వెళ్లలేని పరిస్థితిలో ఆహారం లేక.. అక్కడ ఉన్న అరటిపండ్లలో మంచి పండ్లను కూలీలు ఏరుకు తిన్న దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నిగమ్‌భోద్ ఘాట్‌లో వున్న శ్మశానంలో ఈ అరటిపండ్లను కొందరు పడేసి వెళ్లారు. దీన్ని ఆ పక్కన ఉంటున్న పలసకూలీలు గమనించి అందులో మంచిగా ఉన్న అరటిపండ్లను ఏరుకోవడం ప్రారంభించారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్ ఆలీఘడ్‌కి చెందిన ఓ వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ.. ''అవి అరటిపండ్లు.. త్వరగా చెడిపోవు. మంచిగా ఉన్న పండ్లను ఏరుకుంటే.. కొంత సమయం అవి మా కడుపులు నింపుతాయి. మాకు ఆహారం సరిగ్గా లభించడం లేదు. కాబట్టే ఇవి తీసుకుంటున్నాము'' అని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments