నల్లధన కోటీశ్వరులు పిచ్చోళ్లుగా మారే సమయమిదే... వాళ్లేమైనా చేయొచ్చు జాగ్రత్త....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో ఎన్నో ఏళ్లుగా ఇంట్లో కుప్పలుగా పోసుకుని దాచేసుకున్న కోట్ల డబ్బు పనికిరాని చిత్తు కాగితాలు మాదిరిగా అయిపోతున్నాయి కొందరి కోటీశ్వరుల ఇళ్ళల్లో. ఆ డబ్బును ఏం చేయాలో తెలియక నల్లధనం కలిగిన కోటీశ్వరులు జుట్టు పీక్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (12:29 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో ఎన్నో ఏళ్లుగా ఇంట్లో కుప్పలుగా పోసుకుని దాచేసుకున్న కోట్ల డబ్బు పనికిరాని చిత్తు కాగితాలు మాదిరిగా అయిపోతున్నాయి కొందరి కోటీశ్వరుల ఇళ్ళల్లో. ఆ డబ్బును ఏం చేయాలో తెలియక నల్లధనం కలిగిన కోటీశ్వరులు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి వారి మానసిక పరిస్థితి రకరకాలుగా మారుతుందనీ, విపరీతంగా వారు ప్రవర్తన ఉంటుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలాంటి వారి పట్ల కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఇంట్లో కుప్పలుగా పోగేసుకుని దాచుకున్న డబ్బు ఇలా గాలికి పోవడంతో వారు తీవ్రమైన మానసిక వ్యధకు గురవుతారనీ, ఈ రుగ్మత కారణంగా గుండెపోటు కూడా రావచ్చని అంటున్నారు. 
 
కనుక నల్లధనం... పోగుపెట్టుకుని కూర్చున్న కుటుంబ యజమాని పట్ల సంబంధిత వ్యక్తులు కాస్త ప్రత్యేకంగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. వీరు కొన్నిసార్లు మెంటలెక్కి ఇతరులపై దాడులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments