Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో మాంసం దుకాణాలకు నిప్పు... రెండు రోజుల్లోనే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (13:03 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే యూపీని హత్రాస్‌లో మాంసం దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ రెండు షాపులు ముస్లిం వ్యాపారులకు చెందినవి కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. 
 
ఇదిలావుంటే మాంసం దుకాణాలను తగులబెట్టిన వ్యవహారం వెనుక సంఘ విద్రోహ శక్తులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇపుడు యూపీలో కూడా ఈ తరహా సంఘటన జరగడం గమనార్హం. ముఖ్యంగా, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments