Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ రాష్ట్రంలో 83 మందిని పొట్టనబెట్టుకున్న పిడుగులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (22:39 IST)
ఇటీవలి కాలంలో పిడుగుల పడి మరణించేవారి సంఖ్య అధికమవుతోంది. గురువారం నాడు బీహార్ రాష్ట్రాన్ని పిడుగుల వాన అతలాకుతలం చేసింది. ఆకాశం నుంచి నిప్పు రవ్వల మాదిరిగా భారీ శబ్దం చేస్తూ పడిన పిడుగులు ధాటికి రాష్ట్రంలో 83 మంది మృత్యువాత పడినట్లు బీహార అధికార వర్గాలు వెల్లడించాయి.
 
పిడుగల ధాటికి అత్యధికంగా బీహారు రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. పిడుగులు పడి ప్రజలు మృతి చెందడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments