Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్ర పూజలు చేసి.. సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం

Webdunia
సోమవారం, 2 జులై 2018 (09:30 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన విషయాలను గుర్తించారు. 
 
ఎలా మరణిస్తే మోక్షం లభిస్తుందని విషయాలు రాసుండటాన్ని చూసి అందులో చెప్పిన విధంగానే మృతదేహాలు వుండటంతో.. వీరి ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ ఇంట్లో కొన్ని క్షుద్ర పూజలు జరిగినట్టు ఆధారాలు లభించాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి అసలు కారణాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. 
 
ప్రతి మృతదేహం కళ్లకు గంతలుకట్టి ఉండటం, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఉండటంతో, తొలుత ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలుగా భావించినప్పటికీ, కుటుంబంలోని ఓ వ్యక్తి అందరికీ ఆత్మహత్య చేసుకునేందుకు సాయపడి, ఆపై తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments