Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది క్రితం వివాహం.. 3 నెలల క్రితం పుట్టిన కుమార్తెను చూడకుండానే...

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:18 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 49కు చేరింది. వీరిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రోహితాష్ లాంబా అనే జవాను కూడా ఉన్నాడు. ఈ జవానుకు సరిగ్గా ఒక యేడాది క్రితం పెళ్లి జరుగగా, మూడు నెలల క్రితం పాప పుట్టింది. ఈ పాపను ఒక్కసారి కూడా లాంబా చూడలేదు. ఈ ఈ నెలాఖరులో ఇంటికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై లాంబా స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ, కుమార్తెను చూసేందుకు రోహితాష్ హోలీ పండుగకు రావాల్సివుంది. అయితే ఇంతలోనే అతను ఉగ్రదాడికి బలయ్యాడు. అతని మరణవార్త విన్నాక అతని ఇంటిలోనేకాకుండా గ్రామమంతటా విషాదం నెలకొంది. అతని ఇంట్లో పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్న సమయంలో శ్రీనగర్ నుంచి వచ్చిన ఫోను రోహితాష్ ఇంట్లో విషాదాన్ని నింపేసిందన్నారు. సీఆర్‌పీఎఫ్ మేజర్ ఫోనులో ఈ విషయాన్ని రోహితాష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. రోహితాష్ మరణవార్త వినగానే అతని సోదరుడు జితేంద్ర కుప్పకూలిపోయాడనీ, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments