Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది క్రితం వివాహం.. 3 నెలల క్రితం పుట్టిన కుమార్తెను చూడకుండానే...

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:18 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 49కు చేరింది. వీరిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రోహితాష్ లాంబా అనే జవాను కూడా ఉన్నాడు. ఈ జవానుకు సరిగ్గా ఒక యేడాది క్రితం పెళ్లి జరుగగా, మూడు నెలల క్రితం పాప పుట్టింది. ఈ పాపను ఒక్కసారి కూడా లాంబా చూడలేదు. ఈ ఈ నెలాఖరులో ఇంటికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై లాంబా స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ, కుమార్తెను చూసేందుకు రోహితాష్ హోలీ పండుగకు రావాల్సివుంది. అయితే ఇంతలోనే అతను ఉగ్రదాడికి బలయ్యాడు. అతని మరణవార్త విన్నాక అతని ఇంటిలోనేకాకుండా గ్రామమంతటా విషాదం నెలకొంది. అతని ఇంట్లో పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్న సమయంలో శ్రీనగర్ నుంచి వచ్చిన ఫోను రోహితాష్ ఇంట్లో విషాదాన్ని నింపేసిందన్నారు. సీఆర్‌పీఎఫ్ మేజర్ ఫోనులో ఈ విషయాన్ని రోహితాష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. రోహితాష్ మరణవార్త వినగానే అతని సోదరుడు జితేంద్ర కుప్పకూలిపోయాడనీ, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments