Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియ్యంకులు కాబోతున్న లాలూ ప్రసాద్ - ములాయం సింగ్!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (11:56 IST)
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ నేతలిద్దరూ ఒకే సామాజికి వర్గానికి చెందినా... రాజకీయాల్లో మాత్రం బద్ధ శత్రువులుగానే కొనసాగుతూ వచ్చారు. ఈ పెళ్లి ఈ యాదవ్ నేతల మధ్య రాజకీయ స్నేహానికి నాంది పలుకనుంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments