Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కమ్మ-కాపు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.. 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ కాదా?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆమెకు గల ప్రేమను ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియపరిచిన కట్జూ.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (20:57 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆమెకు గల ప్రేమను ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియపరిచిన కట్జూ.. మూడు రోజుల క్రితం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 
 
అమెరికాలో కొద్దిరోజుల క్రితం రెడ్డి టీమ్- కమ్మ టీమ్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగిందని, కాసేపు ఆట బాగానే జరిగింది. అయితే ఏదో చిన్న విషయం కారణంగా ఘర్షణ చోటుచేసుకుందని కట్జూ అన్నారు. దీంతో మధ్యలోనే మ్యాచ్ రద్దు చేసుకొని వెళ్లిపోయారని పేర్కొన్నారు.
 
13,500 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ కూడా వారు తమ కులం గురించి మాట్లాడుకుంటున్నారని కట్జూ పేర్కొన్నారు. తాను గతంలో 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ అని చెప్పానని, అది కరెక్ట్ అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అమెరికాకు వెళ్లి కులం గురించి మాట్లాడుకోవడం విని షాక్ అయ్యాయని కట్జూ అన్నారు. ఓ అగ్రరాజ్యంలో నివసిస్తూ ఇంకా కులమే ప్రధానమైందా అని తిట్టిపోశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments