Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారా... అయితే, కరోనా ప్రభావమే : ఆరోగ్య మంత్రి

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (14:39 IST)
ఇటీవలికాలంలో చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి వేడుకల సందర్భంగా గార్భా నృత్యం చేస్తున్న యువకులు గుండెపోటుతో మరణించారు. ఇలా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర మంత్రి మాన్సుక్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోనా బారిన పడిన చరిత్ర ఉందన్నారు. అతిగా శ్రమించడానికి దూరంగా ఉండాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన గుజరాతీ మీడియాతో మాట్లాడుతూ, ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినవారు, ఆ ర్వాత రెండేళ్ల వరకు ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకూడదు. అపుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు' అని అన్నారు. గార్భా నృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోవడం వెనుక అధిక శ్రమ కారణమని ఆయన చెప్పకనే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments