Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మోడీ జీ బహుత్ ధన్యవాద్..’ మనీషా కోయిరాల

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (06:49 IST)
తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు. 
 
నేపాల్‌లో తన తల్లిదండ్రులు, స్నేహితుల క్షేమం పట్ల ఆందోళనగా ఉందన్నారు. ఈ క్షణం వారితో ఉండాల్సి ఉందని, విమాన సేవలు ప్రారంభం కాగానే అక్కడకు బయలుదేరుతానన్నది ఈ బ్యూటీ. 
 
నేపాల్ బాధ తన బాధగానే బావిస్తానని మోడీ అనడం తన మనసుకు తాకిందని ఆమె పేర్కొన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తున్నందని మీడియాను కూడా ఆకాశానికెత్తింది ఈ అమ్మడు. తన దేశం సంక్షోభంలో ఉన్నదని, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తమకవసరమని ఆమె పేర్కొన్నారు.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments