Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగారకుడి 3D ఇమేజ్ పంపిన మామ్: ఫేస్‌ బుక్‌లో ఇస్రో

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (12:41 IST)
'మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్) తాజాగా అంగారకుడి త్రీడీ ఫొటోను పంపింది. కలర్ కెమెరాను ఉపయోగించి మామ్ ఈ ఫోటోను తీసినట్లు ఇస్రో తన ఫేస్ బుక్ పేజీలో తెలిపింది. సెప్టెంబర్ 24న అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటివరకు మూడు ఫోటోలను పంపింది.
 
కాగా, సెప్టెంబర్ 24వ తేదీన అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటి వరకు పలు చిత్రాలను పంపిన సంగతి తెలిసిందే. అంగారకుడి ఉత్తరార్ధగోళంలో దూళి తుఫానుకు సంబంధించిన ఫోటోలను మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) రెండు రోజుల క్రితం పంపించింది. 
 
వాటిని అరుణ గ్రహ ఉపరితలానికి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ఉపగ్రమంలోని మార్స్ కలర్ కెమెరా వీటిని క్లిక్‌మనిపించిందని తెలిపింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments