Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలేస్తే అన్నం తినడు.. కరెంట్‌ను అరగంటపాటు ఫుల్‌గా లాగిస్తాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ముసాఫ్ నగర్‌కు చెందిన నరేష్ కుమార్ (42). ఇతడు ఆ ప్రాంత వాసులచే ఎలక్టిక్ మ్యాన్ అంటూ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (16:33 IST)
ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ముసాఫ్ నగర్‌కు చెందిన నరేష్ కుమార్ (42). ఇతడు ఆ ప్రాంత వాసులచే ఎలక్టిక్ మ్యాన్ అంటూ పిలువబడుతున్నాడు. పలు సంవత్సరాలుగా నరేష్ విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఒకసారి అతనికి కరెంట్ షాక్ కొట్టిందని.. అప్పుడు అతనికి ఏమీ కాలేదు. 
 
అప్పుడే అతని శరీరంలో ఏదో శక్తి వున్నట్లు నరేష్ గ్రహించాడు. అప్పటి నుంచి ఆకలేస్తే ఆహారం తీసుకోకుండా.. కరెంటును తన శరీరంలోకి 30 నిమిషాల పాటు చొప్పించుకుంటాడు. దీంతో ఆయన ఆకలి తీరిపోతుంది. కొన్ని సమయల్లో బల్బులను వెలిగించి.. దాని వైర్లను నోట్లు పెట్టేసుకుంటున్నాడు. అంతేకాకుండా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు సరఫరా అయ్యే విద్యుత్తును కూడా ఆహారంగా తీసుకుంటాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments