Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం దృష్టిలో పడేందుకు ఇలా చేశారా? ఏడాది బిడ్డను స్టేజ్‌పైకి విసిరేశాడు..

Webdunia
మంగళవారం, 16 మే 2023 (21:05 IST)
సీఎం దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య చర్చకు దారితీసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ పటేల్, నేహా భార్యాభర్తలు. ముకేశ్ కూలీ. ఈ జంటకు ఏడాది వయస్సున్న కుమారుడు వున్నాడు. 
 
ఈ చిన్నారికి మూడు నెలల వయస్సున్నప్పుడు గుండెలో రంధ్రం వుందని వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా నాలుగు లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో వారికి అర్థం కాలేదు. దీంతో తమ గోడు వినిపించుకోలేదనే.. కోపంతో సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కానీ సీఎం దగ్గరకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో వేదికపై సీఎం ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ పిల్లాడిని కాపాడి.. తల్లికి అప్పగించారు. దీంతో చిన్నారి సమస్య తెలుసుకున్న సీఎం.. వైద్య సాయం కోసం అందిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments