Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం దృష్టిలో పడేందుకు ఇలా చేశారా? ఏడాది బిడ్డను స్టేజ్‌పైకి విసిరేశాడు..

Webdunia
మంగళవారం, 16 మే 2023 (21:05 IST)
సీఎం దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య చర్చకు దారితీసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ పటేల్, నేహా భార్యాభర్తలు. ముకేశ్ కూలీ. ఈ జంటకు ఏడాది వయస్సున్న కుమారుడు వున్నాడు. 
 
ఈ చిన్నారికి మూడు నెలల వయస్సున్నప్పుడు గుండెలో రంధ్రం వుందని వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా నాలుగు లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో వారికి అర్థం కాలేదు. దీంతో తమ గోడు వినిపించుకోలేదనే.. కోపంతో సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కానీ సీఎం దగ్గరకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో వేదికపై సీఎం ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ పిల్లాడిని కాపాడి.. తల్లికి అప్పగించారు. దీంతో చిన్నారి సమస్య తెలుసుకున్న సీఎం.. వైద్య సాయం కోసం అందిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments