ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. భార్యపై యాసిడ్ దాడి

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (09:56 IST)
ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అది కూడా న్యాయస్థానం ప్రాంగణంలోనే ఇది జరిగింది. తమిళనాడులోని కోవైలో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు 2016లో జరిగిన ఓ చోరీ కేసులో నిందితురాలు. ప్రస్తుతం బెయిల్‌పై బయట వున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం జిల్లా న్యాయస్థానానికి వచ్చారు. 
 
కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన ఆమె భర్త శివకుమార్ పక్కా ప్లాన్ ప్రకారం నీళ్ల సీసాలో యాసిడ్ తీసుకొచ్చాడు. ఆమె కనిపించగానే.. ఒక్కసారిగా ముఖంపై యాసిడ్ పోశాడు. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఈ దాడిలో ఆమె మెడ కింద తీవ్రంగా కాలిపోయింది. అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం శివకుమార్ కోర్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments