Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాబా నిద్రించిన పాపానికి కూతురిని 25సార్లు కత్తితో పొడిచాడు..

Webdunia
బుధవారం, 31 మే 2023 (21:23 IST)
చిన్నచిన్న విషయాలకే ఆవేశానికి గురై హత్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోపాన్ని, ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా టెర్రేస్‌పై నిద్రించిందనే కోపంతో కూతురిని ఓ తండ్రి 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
రామానుజ అనే వ్యక్తి సత్యనగర్‌లో అద్దెకు వుంటున్నాడు. ఇతని మాట వినకుండా.. మే 18 రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. ఆడవాళ్లంతా డాబాపై పడుకున్నారు. దీంతో అతను తన భార్యచో వాగ్వాదానికి దిగాడు. 
 
ఈ క్రమంలో కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments