Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా కొనిపెడతానని గదికి తీసుకెళ్లాడు.. అక్కడ ముగ్గురు..?

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. టీనేజీ అమ్మాయిని పిజ్జా కొనిపెడతానని నమ్మించి తీసుకెళ్లిన కామాంధుడు.. ఆమెపై గ్యాంగ్ రేప్‌ చేయించాడు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. టీనేజీ అమ్మాయిని పిజ్జా కొనిపెడతానని నమ్మించి తీసుకెళ్లిన కామాంధుడు.. ఆమెపై గ్యాంగ్ రేప్‌ చేయించాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో పదేళ్ల అమ్మాయిని భూస్వామి కుమారుడు శుక్రవారం తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. నిందితుడైన 28 ఏళ్ల బాలుడు బాధితుడు ఒక పిజ్జా కొనిస్తానని వాగ్ధానం చేశాడు. 
 
ఆమెను తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ అతడి ముగ్గురు స్నేహితులున్నారు. ఆపై గదిని బంధించి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యపానం సేవించి నలుగురు వ్యక్తులు పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 
 
ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. కానీ బాధితురాలు  ఆమె తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం