వదినతో అక్రమ సంబంధం.. వద్దన్నా వినలేదు.. అందుకే చంపేశారా?

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వదినతో అక్రమ సంబంధం నెరపిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురిజేపల్లికి చెందిన అంజనీరాజు

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (16:34 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వదినతో అక్రమ సంబంధం నెరపిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురిజేపల్లికి చెందిన అంజనీరాజు మండలంలోని యడవల్లిలోని క్వారీలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. 
 
భార్యతో కలిసి చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో నివాసం ఉంటూ ప్రతిరోజూ క్వారీలో విధులకు హాజరవుతుంటాడు. కానీ మంగళవారం అర్థరాత్రి చిలకలూరి పేట వద్ద హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అంజనీరాజు హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. 
 
అంజనీరాజు గతంలో తనకు అన్నయ్య వరుసయ్యే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం నెరపాడు. ఈ విషయంలో గతంలో బంధువుల మధ్య గొడవలు కూడా జరిగాయి. పెద్దలు సర్దిచెప్పినా వినకుండా వదినతో వివాహేతర సంబంధం నెరపిన అంజనీరాజును హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అంజనీరాజు సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసుపై విచారణను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments