Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (08:36 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సోన్పూర్‌ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ అనే వ్యక్తి మూడేళ్ళ క్రితం అనుగుల్ అనే ప్రాంతానికి చెందిన జిల్లి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, ఆమెకు అప్పటికే ఓ ప్రియుడు ఉన్నాడు. జిల్లి దూరపు బంధువైన పరమేశ్వరతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో గురువారం అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై మాధవ ప్రధాన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు గాలించి ఇద్దరిని ఠాణాకు తీసుకొచ్చారు. జిల్లిని ఠాణా అధికారి ప్రశ్నించగా పరమేశ్వర్ ప్రధాన్‌తో ఉంటానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విషయం మాధవ ప్రధాన్‌కు వివరించారు. మాధవ అంగీకారంతో ఆయన సమక్షంలోనే శనివారం రాత్రి వారిద్దరికి ఠాణాలో వివాహం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments