Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహిళ కోసం రంజాన్ ఉపవాసాన్ని వదిలేశాడు..

Webdunia
గురువారం, 30 మే 2019 (15:41 IST)
మతం కంటే మానవత్వం గొప్పదని ఓ వ్యక్తి నిరూపించాడు. సమాజంలో నీతి, నిజాయితీలు ఇంకా చావలేదని నిరూపిస్తూ, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. ఓ ముస్లిం వ్యక్తి మరో వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను కూడా వదిలేశాడు. 
 
అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి ఓ గర్భిణీ మహిళకు సహాయం చేయడానికి రాజస్థాన్‌కి చెందిన ఆ వ్యక్తి తన ఉపవాసాన్ని కూడా లెక్కచేయలేదు. సావిత్రి దేవి ఓ గర్భిణి. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరపడడంతో అష్రఫ్ ఖాన్ అనే వ్యక్తి తన మతానికి సంబంధించి పవిత్రమైన ఆచారాన్ని కూడా వదిలేసి రక్తాన్ని దానం చేశాడు. 
 
తమకు తెలిసినవారికి ఎవరికో బి నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన ఓ మెసేజ్ చూసిన అష్రఫ్ ఖాన్ వెంటనే స్పందించాడు. మెసేజ్‌లో అందించబడిన నంబర్ చూసి సదరు వ్యక్తికి కాల్ చేశాడు. అనంతరం పేషెంట్ ఉన్న ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ప్రస్తుతం అష్రఫ్ చేసిన పనికి గానూ సమాజంలో ఆదర్శంగా నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments