Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకె బిందెలు గుర్తున్నాయా? ఇంటి కోసం తవ్వితే బంగారు పెట్టె దొరికింది..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:04 IST)
లంకె బిందెలు గురించి వినే వుంటాం.. ఇటీవల యూపీలో ఇంటికోసం పునాది తీస్తుంటే... బంగారు పెట్టె లభించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ హార్దోయి జిల్లాకి చెందిన ఓ యజమాని తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తుండగా ఓ పెట్టె బయటపడింది. ఏంటా అని తెరచి చూస్తే దాని నిండా బంగారు, వెండి ఆభరణాలే వున్నాయి. 
 
కానీ అతనికి నిధి దొరికిందనే విషయం గ్రామస్తులకు తెలియవచ్చింది. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ నిధి సుమారు వందేళ్ల నాటిది కనుక పురావస్తు ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. 
 
650 గ్రాముల బంగారం, 4.53 కేజీల వెండి ఉన్న ఆ పెట్టె మొత్తం విలువ రూ.25 లక్షలుగా లెక్కకట్టారు. ఈ నిధికి సంబంధించిన పత్రాలు అతని దగ్గర లేకపోవడంతో పోలీసులు ఆ నిధిని సొంతం చేసుకున్నారు. దీంతో బంగారం దొరికినా ఆ వ్యక్తికి సొంతం కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments