Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి తగాదాలు.. ముగ్గురు హతం.. గర్భవతి అని కూడా చూడకుండా?

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (16:28 IST)
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 40 ఏళ్ల అన్నయ్య, గర్భవతి అయిన వదిన.. వారి మైనర్ కొడుకును చంపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు మదన్ పాటిల్, అతని 35 ఏళ్ల భార్య, 11 ఏళ్ల కుమారుడని గుర్తించారు. 
 
బాధితులపై గొడ్డలితో దాడి చేశారని, దీంతో తలకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు 
మదన్ పాటిల్ సోదరుడు హనుమంత్ పాటిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆస్తి వివాదమే ఈ హత్యలకు కారణమని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిసిటివి కెమెరా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య!!

శ్రియా శరణ్ తన 42వ పుట్టినరోజు... అయినా చేతిలో సినిమాలు

'దేవర' ట్రైలర్ హీరో ఎన్టీఆర్‌ను నిరుత్సాహపరిచిందా?

నా సమ్మతం లేకుండానే విడాకులు ప్రకటన చేశారు.. ఆర్తి రవి

"ఆర్ఆర్ఆర్" తర్వాత సోలో మూవీ.. కాస్త భయంగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

మొలకెత్తిన రాగులను తింటే మధుమేహం పరార్

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

చిన్ని చిన్ని గసగసాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మహిళలకు?

రాత్రి పూట ఒక్క యాలుక్కాయను తింటే చాలు ఆ సమస్యలన్నీ ఔట్

తర్వాతి కథనం